ఖర్గే హెలికాఫ్టర్ లో తనిఖీలు..

63చూసినవారు
ఖర్గే హెలికాఫ్టర్ లో తనిఖీలు..
ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని గంటలే ఉండటంతో ఎన్నికల అధికారులు తమను లక్ష్యంగా చేసుకుందని కాంగ్రెస్పార్టీ తీవ్రంగా ఆరోపించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బిహార్ లోని సమస్తిపూర్, ముజఫర్పూర్ పార్టీ అధినేత మల్లిఖర్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ నేతలు సులువుగా ప్రచారం చేస్తారని బిహార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రాజేశ్ రాథోడ్ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్