ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

1048చూసినవారు
ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌‌ డా బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలను సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ బుధవారం విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు 40,853 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 35,629 మంది విద్యార్థులు హాజరయినట్లు పేర్కొంది. ఫలితాల కోసం విద్యార్థులు http:apbragcet.apcfss.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్