ఇవాళ ఐపీఎల్-17 సీజన్లో భాగంగా సన్రైజర్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంం కానుంది. ఈ రెండు టీమ్లు ఆడిన మ మొదటి మ్యాచుల్లో ఓడిపోవడంతో.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తున్నాయి.