జనసైనికులకు నాగబాబు హెచ్చరిక

61చూసినవారు
జనసైనికులకు నాగబాబు హెచ్చరిక
అభ్యర్థుల ఎంపిక విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ అని ఆ పార్టీ నేత నాగబాబు వ్యాఖ్యానించారు. ‘అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించాకే పవన్ ఒక నిర్ణయానికి వస్తారు. ఈ సంగతి కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని వ్యతిరేకిస్తే తీవ్రంగా పరిగణిస్తాం. వారిపై కఠిన చర్యలు తప్పవు.’ అని నాగబాబు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్