మహిళా కమిటీల పర్యవేక్షణలో బడులు

76చూసినవారు
మహిళా కమిటీల పర్యవేక్షణలో బడులు
HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని పాఠశాలల్లో నిర్వహణ బాధ్యతలను మహిళా కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 'అమ్మ ఆదర్శ' పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయనుంది. పాఠశాలల పర్యవేక్షణ, తాగునీటి సౌకర్యం, బడుల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, పాతవి పునరుద్ధరణ, తరగతి గదుల విద్యుదీకరణ, పారిశుధ్య నిర్వహణ, విద్యార్థుల యూనిఫాం తయారీ తదితర అంశాలు ఈ కమిటీల పర్యవేక్షణలో ఉంటుంది. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్