ONGC పైప్లైన్ నిర్మాణం ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు స
ీఎం జగ
న్ ఆర్థిక సాయం అందించారు. ఐదో విడతలో భాగంగా ఆరు నెలల కాలానికి ఒక్కొక
్కరికి రూ.69,000 చొప్పున మొత్తం రూ.161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్థిదారుల ఖాతాల్లో జమ చేశారు. దీని ద్వారా 25 వేల మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఇప్పటివరకు రూ.647.44 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం ఇప్పించింది.