పులివెందులలో ముగిసిన జగన్ పర్యటన

52చూసినవారు
పులివెందులలో ముగిసిన జగన్ పర్యటన
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గ పర్యటన సోమవారం ముగిసింది. మూడు రోజుల పాటు ఆయన మండలాల వారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సోమవారం పర్యటన ముగియడంతో జగన్ పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్