'కేసీఆర్‌ కుటుంబం తర్వాత జైలుకు పోయే వ్యక్తి జగదీశ్‌ రెడ్డే'

563చూసినవారు
'కేసీఆర్‌ కుటుంబం తర్వాత జైలుకు పోయే వ్యక్తి జగదీశ్‌ రెడ్డే'
ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉండే తనపై జగదీశ్‌ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబం తర్వాత జైలుకు పోయే వ్యక్తి జగదీశ్‌ రెడ్డేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేరాగాన్ స్లిప్పర్లు వేసుకున్న వ్యక్తికి.. ఇన్ని వేల కోట్లు, ఫామ్ హౌసులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా జగదీశ్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఎవరూ ఆపలేరని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్