'రామ మందిర పున:నిర్మాణానికి వాళ్లే కారణం'

1084చూసినవారు
'రామ మందిర పున:నిర్మాణానికి వాళ్లే కారణం'
అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేళ కర సేవకులను, అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వారిని దేశం స్మరించుకుంటుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఎందుకంటే వారి త్యాగాలు రామమందిరం విషయంలో వారు చూపిన చొరవ, మందిర పున:నిర్మాణానికి కారణమని కొనియాడారు. గంటల తరబడి అయోధ్య మందిరం కేసు వాదించిన న్యాయవాది మందిర నిర్మాణానికి ప్రధాన కారకుడయ్యారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్