మారేడుపల్లి మాజీ సర్పంచ్ లచ్చయ్య అస్తమయం

561చూసినవారు
మారేడుపల్లి మాజీ సర్పంచ్ లచ్చయ్య అస్తమయం
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి మాజీ సర్పంచ్ బొల్లం లచ్చయ్య సోమవారం మృతి చెందారు. 1996, 2007 రెండు పర్యాయాలు మారేడుపల్లి సర్పంచ్ గా, ఒక పర్యాయం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి వెల్గటూరు మండల అధ్యక్షుడుగా. అనేక పార్టీలలో తనదైన శైలిలో వ్యవర్తించిన లచ్చయ్య గత కొద్ది రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూ నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్