లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

82చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 536 పాయింట్లు లాభపడి 74,188 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 22,495 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.34 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌-30 సూచీలో JSW స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, HDFC బ్యాంక్‌, SBI, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, HCL టెక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్