BREAKING: వ్యక్తి దారుణ హత్య

77చూసినవారు
BREAKING: వ్యక్తి దారుణ హత్య
గుంటూరులో సోమవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పాత గుంటూరు క్రిస్టియన్ పేటకు చెందిన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ప్రాణాలు కాపాడుకోవడానికి కొంత దూరం పరిగెత్తినా వెంటాడి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్