గంజాయి నిర్మూలన పై అవగాహన సదస్సు

73చూసినవారు
గంజాయి నిర్మూలన పై అవగాహన సదస్సు
మిషన్ పరివర్తనలో భాగంగా రామకృష్ణ జూనియర్ కళాశాలలో, కోరుట్ల ఎస్సై ఆధ్వర్యంలో గంజాయి పై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. కోరుట్ల ఎస్ఐ కిరణ్ కుమార్ విద్యార్థులకు గంజాయి పై అవగాహన సదస్సు నిర్వహిస్తూ డ్రగ్స్ వాడడం వల్ల వ్యక్తి నియంత్రణ కోల్పోయి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది అని అన్నారు.

సంబంధిత పోస్ట్