ఇవాళ్టి నుంచి JEE అడ్వాన్స్‌డ్ దరఖాస్తులు

79చూసినవారు
ఇవాళ్టి నుంచి JEE అడ్వాన్స్‌డ్ దరఖాస్తులు
ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే JEE అడ్వాన్స్‌డ్-2024కు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. అభ్యర్థులు చేసుకోవచ్చు. ఫీజు మాత్రం మే 10 సాయంత్రం 5 గంటల వరకు చెల్లించొచ్చు. JEE మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో 2.5 లక్షల మంది అర్హత సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్