JEE మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు విడుదల

50చూసినవారు
JEE మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు విడుదల
JEE మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. రెండు సెషన్లకు కలిపి ఎన్టీఏ ర్యాంకులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్ ఎన్టీఏ ఎంపికి చేసింది. కేటగిరీల వారీగా ఎన్టీఏ కటాఫ్ ప్రకటించింది. JEE అడ్వాన్స్‌డ్ ఈనెల 27 నుంచి మే 7 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. మే 26న JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్