తనిష్క్ జ్యువెలరీలో రూ.20 కోట్ల విలువైన నగలు దోపిడీ (వీడియో)

52చూసినవారు
బీహార్‌లోని పూర్నియాలో పట్టపగలు రూ.20 కోట్ల దోపిడీ జరిగింది. తనిష్క్ జ్యువెలరీ షోరూంలోకి ప్రవేశించి వజ్రాభరణాలు దోచుకెళ్లారని, వాటి విలువ దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని షోరూం యజమాని తెలిపారు. తుపాకీతో ముగ్గురు దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. సిబ్బందిని, కస్టమర్లను తుపాకీతో బందీలుగా ఉంచి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్