చనిపోయిన నాలుగేళ్లకు జాబ్ కాల్ లెటర్

74చూసినవారు
చనిపోయిన నాలుగేళ్లకు జాబ్ కాల్ లెటర్
ఓ అభ్యర్థి చనిపోయిన నాలుగేళ్ల తర్వాత ఉద్యోగ చివరి పరీక్షకు హాజరు కావాలని కాల్‌ లెటర్‌ వచ్చింది. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన జీవన్ కుమార్(24) 2018లో జూనియర్ లైన్ మెన్ పరీక్ష రాశారు. తర్వాత మిగులు పోస్టుల విషయమై కొందరు కోర్టును ఆశ్రయించడంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. తాజాగా మెరిట్ ఆధారంగా భర్తీకి అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విద్యుత్తు స్తంభం ఎక్కే పరీక్షకు ఈనెల 24న రావాలంటూ జీవన్ కు కాల్ లెటర్ వచ్చింది. కానీ అతడు 2020లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్