టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. ప్రతీ నెల ఏదో ఒక సినిమా రీ రిలీజ్ అవుతుండగా.. ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తున్నారు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘జర్నీ’ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. 2011, సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.