షాకింగ్.. ఆ జట్టులో రోహిత్, కోహ్లీకి నో ఛాన్స్!

80చూసినవారు
షాకింగ్.. ఆ జట్టులో రోహిత్, కోహ్లీకి నో ఛాన్స్!
క్రికెట్ ఆస్ట్రేలియా 2023 సంవత్సరానికి.. ఆ ఏడాదిలో అంతర్జాతీయంగా అత్యుత్తమంగా రాణించిన 11 మంది ఆటగాళ్లతో టెస్టు టీం ఆఫ్ ది ఇయర్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో మొత్తం 6 దేశాల నుంచి ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. భారత్ నుంచి రవిచంద్రన్ అశ్విన్‌లకి అవకాశం కల్పించింది. అయితే, ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కకపోవటంతో భారత క్రీడాభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు

సంబంధిత పోస్ట్