అక్కడ 31 ఏళ్లలో కేవలం నాలుగే సెంచరీలు

555చూసినవారు
అక్కడ 31 ఏళ్లలో కేవలం నాలుగే సెంచరీలు
భారత్-దక్షిణాఫ్రికా మధ్య నేటి నుంచి రెండో టెస్టు జరగనుంది. అయితే, కేప్‌టౌన్ న్యూలాండ్స్ గ్రౌండ్‌లో టీమిండియాకు పూర్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ 6 టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్కసారి కూడా గెలవలేదు. 4 మ్యాచ్‌లు ఓడిపోగా, రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. అంతేకాదు, గత 31 ఏళ్లలో నలుగురు భారతీయులే సెంచరీ సాధించారు. సచిన్ తెందూల్కర్, మహ్మద్ అజహరుద్దీన్, వసీం జాఫర్, రిషభ్ పంత్ మాత్రమే శతకాలు బాదారు.

సంబంధిత పోస్ట్