బాల్కన్ సుమన్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు

58చూసినవారు
బాల్కన్ సుమన్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పై బాల్కన్ సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందు పటేల్, మాజీ సర్పంచ్ సాయిలు, గ్రామ అధ్యక్షుడు లింగం నాయకులు సాయ గౌడ్, యూసుఫ్, అన్నం సత్యనారాయణ, శివప్రసాద్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్