నసురుల్లాబాదులో జోరుగా కాంగ్రెస్ ప్రచారం

85చూసినవారు
నసురుల్లాబాదులో జోరుగా కాంగ్రెస్ ప్రచారం
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఆరు గ్యారంటీ పథకాలను వివరించారు. చేతు గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ సర్పంచ్ ఆరిగ సాయిలు, అయినాల లింగం, సాయ గౌడ్, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్