కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కొరకు కష్టపడి పనిచేయాలి - ఇంచార్జ్

81చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కొరకు కష్టపడి పనిచేయాలి - ఇంచార్జ్
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గ్రామాల్లోని భూత్ ఏజెంట్లతో కలిసి సమావేశం నిర్వహించి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్ ను బారి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నందు పటేల్, శ్రీనివాసరావు, కొత్తకొండ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్