ఇంటింటికి ప్రచారం నిర్వహించిన డీసీసీబీ చైర్మన్

674చూసినవారు
ఇంటింటికి ప్రచారం నిర్వహించిన డీసీసీబీ చైర్మన్
బాన్సువాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. బాన్సువాడ శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బాన్సువాడ పట్టణ పరిధిలోని డబుల్ బెడ్ రూం కాలనీలో ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్