బాన్సువాడ పట్టణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇఆర్ఆర్
క్రికెట్ టోర్నమెంట్ శనివారం డిఎస్పీ జగన్నాథ్ రెడ్డి, పట్టణ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ప్రతి క్రీడాకారుడు క్రీడస్ఫూర్తితో క్రీడలు ఆడాలని గెలుపు, ఓటమి సహజమన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడుతుందన్నారు. గెలుపొందిన టీమ్ కు విన్నర్ ప్రైజ్ 20,666, రన్నర్ ప్రైజ్ 10,666 నగదుతో పాటు ట్రోపీ కప్ ఇవ్వబడును.