ఏనుగు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జెట్టి శంకర్

80చూసినవారు
ఏనుగు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జెట్టి శంకర్
బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన వ్యాపారవేత్త జెట్టి శంకర్ బుధవారం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి గణేష్, మాజీ సర్పంచ్ వెంకట రమణారావు దేశ్ముఖ్, రాములు, గాండ్ల భాగయ్య, గంగాధర్ సేట్, మజిజోద్దీన్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్