గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు ప్రతాప్ సింగ్

580చూసినవారు
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు ప్రతాప్ సింగ్
బాన్సువాడ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతాప్ సింగ్, మాజీ వార్డు సభ్యులు మొహమ్మద్ లాయక్ శుక్రవారం తెలిపినారు. అనంతరం నాయకులు ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ దేశపు రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజుని పురస్కరించుకొని తమ దేశం ఒక గణతంత్ర రాజ్యాంగ ప్రకటిస్తూ జరుపుకునే జాతీయ ఉత్సవాన్నే గణతంత్ర దినోత్సవం అంటారు అన్నారు.

సంబంధిత పోస్ట్