ఏపీని విద్యుత్‌ స్టోరేజీకి కేరాఫ్‌ అడ్రస్‌గా చేస్తాం: మంత్రి గొట్టిపాటి రవి

79చూసినవారు
ఏపీని విద్యుత్‌ స్టోరేజీకి కేరాఫ్‌ అడ్రస్‌గా చేస్తాం: మంత్రి గొట్టిపాటి రవి
ఏపీలో ప్రస్తుతం 3.0 సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యుత్‌ స్టోరేజీ విధానంపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. విద్యుత్ స్టోరేజీకి ఆంధ్రప్రదేశ్‌ను కేరాఫ్ అడ్రస్‌గా నిలిపే లక్ష్యంతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూఫ్‌టాప్‌ సోలార్, డీ- సెంట్రలైజ్డ్‌ మైక్రో గ్రిడ్ల ఏర్పాటుతో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రజలకు మరింత చేరువ చేస్తామని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్