లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం

79చూసినవారు
లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ పట్టణంలోని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం తన నివాసంలో నియోజకవర్గంలోని 109 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు సాయ గౌడ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్