బుడిమిలో అసంపూర్తిగా నిలిచిన మసీదును పరిశీలించిన ఇన్ చార్జి

62చూసినవారు
బుడిమిలో అసంపూర్తిగా నిలిచిన మసీదును పరిశీలించిన ఇన్ చార్జి
బాన్సువాడ మండలంలోని బుడిమి గ్రామంలో అసంపూర్తిగా నిలిచిన మసీదు నిర్మాణాన్ని పార్టీ ఇన్ చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మైనార్టీలు మసీదు నిర్మాణం పూర్తయ్యేలా చేయాలని పార్టీ ఇన్ చార్జి ఏనుగును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, కొత్తకొండ భాస్కర్, నబి, అన్వర్, సలీం , సయ్యద్, అనీఫ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్