కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు 'సుప్రీం' విచారణ

56చూసినవారు
కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు 'సుప్రీం' విచారణ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను ED అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా దీనిపై విచారణ జరపనున్నారు. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆయన జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగిసింది.

సంబంధిత పోస్ట్