అయోధ్య రాముడిని దర్శించుకున్న తిర్మలపూర్ యువకులు

81చూసినవారు
అయోధ్య రాముడిని దర్శించుకున్న తిర్మలపూర్ యువకులు
కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలంలోని తిర్మలపూర్ గ్రామ ఎంపీటీసీ మల్లారెడ్డి, సర్పంచ్ రఘు రామయ్య వారి మిత్ర బృందం అయోధ్యలోని బాల రామున్నీ గురువారం దర్శించుకున్నారు. మొదటిసారిగా రామున్నీ దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ అధ్యకులు జీవన్ మరియుసభ్యులు బాలయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్