బిఆర్ఎస్ బిజెపి పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలి - ఎమ్మెల్యే

57చూసినవారు
బిఆర్ఎస్ బిజెపి పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలి - ఎమ్మెల్యే
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిర్వహించిన రోడ్ షోలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు మాట్లాడుతూ బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని, ఎంపీ అభ్యర్థి సురేష్ షేట్కార్ కు మద్దతు పలికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సురేష్, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్