పిట్లం మండలంలో భారీ వర్షం

1926చూసినవారు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కేంద్రంతో పాటు రాంపూర్(కలన్), కూర్తి, సిద్దపూర్, గౌరరం, మద్దెల చెరువు తదితర గ్రామాలలో శుక్రవారం భారీ వర్షం కూరిసింది. దీంతో పొలాల్లో విత్తనాలు చల్లిన రైతులు వర్షం పడడంతో ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్