ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన కస్తూర్బా విద్యార్థినులు

69చూసినవారు
ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన కస్తూర్బా విద్యార్థినులు
నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయానికి బుధవారం విచ్చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు కస్తూర్బా విద్యార్థినిలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్, ఎంఈఓ దేవి సింగ్, నిజాంసాగర్, మమ్మద్ నగర్ పార్టీ మండలాల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సరోజ, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్