టీమిండియా జట్టు 2024 టి20 వరల్డ్ కప్ శనివారం రాత్రి గెలవడంతో పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. టపాకాయలు కాలుస్తూ జయహో ఇండియా అనే నినాదాలతో హోరెత్తించారు. టపాసులు పేల్చి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.