ప్రపంచ కప్ నెగ్గిన టీమిండియా...పిట్లంలో సంబరాలు

77చూసినవారు
టీమిండియా జట్టు 2024 టి20 వరల్డ్ కప్ శనివారం రాత్రి గెలవడంతో పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. టపాకాయలు కాలుస్తూ జయహో ఇండియా అనే నినాదాలతో హోరెత్తించారు. టపాసులు పేల్చి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్