కొనసాగుతున్న నిజాంసాగర్ ప్రాజెక్టు 2గేట్లు

52చూసినవారు
ఉమ్మడి నిజామాబాద్ - కామారెడ్డి జిల్లాల వరప్రదాయిని అయిన జుక్కల్ సెగ్మెంట్ లోని నిజాంసాగర్ ప్రాజెక్టు రెండు వరద గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని దిగువ మంజీర నదిలోకి వదులుతున్నారు. ఆదివారం రాత్రి వరకు రెండు జట్లు కొనసాగతున్నాయి. ప్రాజెక్టు లోకి 14, 000క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రధాన కాల్వ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్