పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ సిబ్బందికి ఏకరూప సమావేశం

56చూసినవారు
పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ సిబ్బందికి  ఏకరూప సమావేశం
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ సిబ్బందికి కలిపి బుధవారం కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. పి. డి చందర్ నాయక్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నర్సరీని, అందులో పెరిగే మొక్కలపై దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరికి సూచించారు. ఎం. పీ. ఓ. అప్ప గౌడ్ కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. హెల్త్ ఇరిగేషన్ ఆఫీసర్ మారుతి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్