కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్

61చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్
రాజంపేట పట్టణ తాజా మాజీ సర్పంచ్ ఆముద సౌమ్య నాగరాజు కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. ఈ మేరకు వారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. వాటిని చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్