పెన్షన్ పంపిణీ తీరును పరిశీలించిన జడ్పీటీసీ

72చూసినవారు
పెన్షన్ పంపిణీ తీరును పరిశీలించిన జడ్పీటీసీ
దోమకొండ మండల కేంద్రంలో పంపిణీ చేస్తున్న పెన్షన్ పంపిణీ తీరును జడ్పిటిసి తీగల తిర్మల్ గౌడ్ శనివారం పరిశీలించారు. పోస్ట్ మాస్టర్ సహాకారంతో పెన్షన్ సిబ్బంది 9 మందితో పంపిణీ చేస్తున్నామని, గ్రామంలోని పెన్షన్ దారులు సకాలంలో పెన్షన్ తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్య్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాము మధు, మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యు ఎండి శమ్మి, ముదాం రవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్