కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన గడ్డం ఇందుప్రియ శుక్రవారం పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇందుకోసం మున్సిపల్ కార్యాలయంలోని చాంబరులో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమానికి కౌన్సిలర్లు హాజరుకావాలని ఆమె కోరారు.