సిరికొండ గంగమ్మ చెరువులో ఉట్టి పడుతున్న జలకళ

74చూసినవారు
సిరికొండ గంగమ్మ చెరువులో ఉట్టి పడుతున్న జలకళ
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకున్న చెరువుతో జలకళ ఉట్టి పడుతున్నది. భూగర్భ జలాలు పెరగటంతో ఇక్కడి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం పై ఆధారపడ్డ రైతన్నలకు మరో పంటకు కూడా నీరు అందేలా భూగర్భ జలాలు ఉన్నట్టు రైతన్నలు తెలుపుతున్నారు. గత సంవత్సరం ఇంత వర్షాలు పడలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్