సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ చిత్రపటానికి పాలాభిషేకం

60చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ చిత్రపటానికి పాలాభిషేకం
లింగం పేట్ మండలంలోని శెట్ పల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు అని తమ సీఎం రేవంత్ రెడ్డి ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించారు అని మండల సీనియర్ నాయకుడు అట్టెం శ్రీనివాస్ అన్నారు.

సంబంధిత పోస్ట్