ఎల్లారెడ్డి: దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు..

71చూసినవారు
ఎల్లారెడ్డి: దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు..
దుర్గా సేవ సమితి ఆధ్వర్యంలో దుర్గాష్టమి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్