శెట్ పల్లి గ్రామంలో గ్రామ సభ

269చూసినవారు
శెట్ పల్లి గ్రామంలో గ్రామ సభ
లింగంపేట్ మండలంలోని శెట్ పల్లి గ్రామంలో మంగళవారం ఉదయం సర్పంచ్ పద్మాగంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. సభలో గ్రామంలోని సమస్యల పరిష్కారానికై చర్చించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ శివరాములు కూలీల వేతనాల చెల్లింపులో అవినీతికి పాల్పడ్డారని కొంత మంది కూలీలు ఫిర్యాదు చేశారు. మరుగుదొడ్ల నిర్మాణ బిల్లుల చెల్లింపుల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారని మరికొందరు జీపి సెక్రటరీకి ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్