ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రలో ప్రారంభం అయిన కురుమ సాయిబాబా ప్రీమియర్ లీగ్
క్రికెట్ టవర్నమెంట్ ను ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.
మదన్ మోహన్ రావు సందర్శించారు. కాసేపుటాను నిలుపుదల చ
ేసి జట్టుతో సరదాగా కాసేపు ఎమ్యెల్యే
క్రికెట్ ఆడి బ్యాటింగ్ చేసి ఫోర్ కొట్టారు.