ఎల్లారెడ్డి పట్టణలోని నాగన్న కుంటకు వెళ్లే దారిని పప్పు విశ్వనాథం అనే రిటైర్డ్ ఉద్యోగి కబ్జా చేసినట్లు ఆరోపిస్తూ, సోమవారం నాగన్న కుంట ఆయకట్టు రైతులు ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావుకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయకట్టు రైతులు తెలిపారు.