ఓటర్ల జాబితా పరిశీలన

67చూసినవారు
ఓటర్ల జాబితా పరిశీలన
గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులు తయారు చేసిన ఓటర్ల జాబితాను డీపీవో శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీల వారిగా ఎన్నికల ఓటర్ లిస్ట్ తయారీ పరిశీలించి, తప్పులు లేకుండా జాగ్రత్తగా ఓటర్ లిస్ట్ తయారు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ సంతోష్ కుమార్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్