నూతన పురపాలక చైర్మన్ కు సన్మానం

62చూసినవారు
నూతన పురపాలక చైర్మన్ కు సన్మానం
ఎల్లారెడ్డి పురపాలక నూతన చైర్మన్ గా ఎన్నికైన పద్మ శ్రీకాంత్ ను మంగళవారం ఎమ్మార్పీఎస్, ఎంఐఎం నాయకులు అబ్దుల్ రజాక్, కంతి పద్మారావు మాదిగ ఎమ్మార్పీఎస్ స్టేట్ సెక్రటరీ , ఆధ్వర్యంలో పురపాలక కార్యాలయంలో శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్