కంగనా వ్యాఖ్యాలు.. యావద్దేశంలోని రైతులకు అవమానకరం: రాహుల్

85చూసినవారు
కంగనా వ్యాఖ్యాలు.. యావద్దేశంలోని రైతులకు అవమానకరం: రాహుల్
రైతు ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు హరియాణా, పంజాబ్‌తో సహా దేశంలోని రైతులందరికీ ఘోర అవమానకరమని రాహుల్ గాంధీ అన్నారు. రైతు వ్యతిరేక భావజాలం మోడీ ప్రభుత్వ డీఎన్ఏ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్య బట్టారు. అధికార పార్టీ కంగనా వ్యాఖ్యలతో ఏకీభవించకపోతే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్